Published on Sep 30, 2024
Current Affairs
నేపాల్‌ - భారత్‌ ఎంఓయూ
నేపాల్‌ - భారత్‌ ఎంఓయూ

♦ నేపాల్‌లో విద్యా, వైద్యం, వ్యవసాయం వంటి వివిధ రంగాల్లో 12 ప్రాజెక్టుల నిర్మాణానికి భారత్‌ 474 మిలియన్ల నేపాలీ రూపాయలు (రూ.29.6 కోట్లు) సాయం చేసింది.

♦ ఈ మేరకు 2024, సెప్టెంబరు 28న రెండు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. 

♦ 2003 నుంచి నేపాల్‌లో 563 అధిక ప్రభావ అభివృద్ధి ప్రాజెక్టుల(హెచ్‌ఐసీడీపీఎస్‌)ను భారత్‌ చేపట్టింది.