Published on Sep 9, 2025
Current Affairs
దేశంలో 25 ప్రాంతాల్లో తీవ్ర వరద
దేశంలో 25 ప్రాంతాల్లో తీవ్ర వరద

దేశ వ్యాప్తంగా నదుల్లో నీటి మట్టం, ప్రవాహ స్థాయుల్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 25 ప్రాంతాల్లో తీవ్ర వరద పరిస్థితులు నమోదయ్యాయని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. ఈ కేంద్రాల్లో 12 ఉత్తర్‌ప్రదేశ్‌లో, 10 బిహార్‌లో, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్‌లలో చెరొకటి ఉన్నాయి