దేశంలో 29,501 డ్రోన్లు (నమోదైనవి) ఉన్నాయని పార్లమెంట్లో పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు.
దేశంలోనే అత్యధికంగా దిల్లీలో 4,882 డ్రోన్లు, తమిళనాడులో 4,588, మహారాష్ట్రలో 4,132 ఉన్నట్లు తెలిపారు.
ఆ తర్వాత హరియాణాలో 3,689, కర్ణాటకలో 2,516, తెలంగాణలో 1,928, గుజరాత్లో 1,338, కేరళలో 1,318 డ్రోన్లు ఉన్నాయని పేర్కొన్నారు.