దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్ఎస్ఎస్బీ) వివిధ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTలు) రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 432
వివరాలు:
పీజీటీ (హిందీ) - 91
పీజీటీ (గణితం) - 31
పీజీటీ (ఫిజిక్స్) - 5
పీజీటీ (కెమిస్ట్రీ) - 7
పీజీటీ (బయాలజీ) - 13
పీజీటీ (ఎకనామిక్స్) - 82
పీజీటీ (కామర్స్) - 37
పీజీటీ (చరిత్ర) - 61
పీజీటీ (జాగ్రఫీ) - 22
పీజీటీ (పొలిటికల్ సైన్స్) - 78
పీజీటీ (సోషియాలజీ) - 5
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా బీఎడ్ (B.Ed)తో పాటు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్సీటీఈ గుర్తింపు కలిగిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: రూ.47,600 - రూ.1,51,100 (పే లెవెల్-8), గ్రూప్ ‘బి’ (నాన్ గెజిటెడ్) పే స్కేల్ అందుకుంటారు.
ఎంపిక విధానం: సీబీటీ ఎగ్జామ్, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16 జనవరి 2025
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2025
Website:https://dsssb.delhi.gov.in/