కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ), హ్యమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గేట్ 2025 స్కోర్ ఆధారాంగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ- 54 ఖాళీలు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, సీ అండ్ ఐ)
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి 29 ఏళ్లు ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్ 2025 స్కోర్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్విస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23-12-2025.
Website:https://www.dvc.gov.in/#