తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ను ప్రభుత్వం 2024, సెప్టెంబరు 17న నియమించింది. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
* 1983 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గోపాల్ 34 ఏళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి 2017 ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు.