రూ.62వేల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు రక్షణ శాఖ 2025, ఆగస్టు 19న తెలిపింది.
వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుంది.
ఈ స్వదేశీ యుద్ధవిమానానికి దక్కిన రెండో ఆర్డర్ ఇది.
రూ.48వేల కోట్లతో 83 యుద్ధవిమానాల సమీకరణకు కేంద్రం కొన్నేళ్ల కిందట ఆమోదం తెలిపింది.