Published on Dec 2, 2025
Government Jobs
డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ తూర్పు గోదావరి జిల్లాలో మల్టీ పర్సస్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ తూర్పు గోదావరి జిల్లాలో మల్టీ పర్సస్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు

తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 04

వివరాలు:

1. సైకో-సోషల్ కౌన్సిలర్ (మహిళలు) - 01

2. కేస్ వర్కర్ (మహిళలు) - 01

3. మల్టీ-పర్పస్ అసిస్టెంట్ - 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిస్లొమా, డిగ్రీ (సైకాలజీ / సైకియాట్రీ / న్యూరోసైన్సెస్లో / లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల  నుంచి 42 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు . సైకో-సోషల్ కౌన్సిలర్ కు  రూ.20,000. కేస్ వర్కర్ కు రూ.19,500.మల్టీ-పర్పస్ అసిస్టెంట్ కు రూ.13,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను, విద్యార్హతల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవపత్రం మొదలైన వాటితో పాటు డీౠ్ల్యసీడౠ్ల్యఈ తూర్సు గోదావరి జిల్లా మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరుకి సమర్పించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 7. 

Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/