ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ 2025, జూన్ 7న 16వ ఆర్థిక సంఘం పార్ట్టైం సభ్యుడిగా నియమితులయ్యారు. కమిషన్ తన తుది నివేదికను అందించే అక్టోబరు 31వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివకు కమిషన్ ఫుల్టైం సభ్యుడిగా ఉన్న అజయ్నారాయణ్ ఝా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రబిశంకర్ను నియమించారు.