భారత ఆటగాళ్లు జీవన్ నెడుంచెజియన్-విజయ్ సుందర్ హాంగ్జౌ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. 2024, సెప్టెంబరు 24న చైనాలో జరిగిన ఫైనల్లో జీవన్ జంట 4-6, 7-6 (7-5), 10-7తో ఫ్రాంట్జెన్-జెబెన్స్ (జర్మనీ) జోడీని ఓడించింది.
జీవన్కు ఇది రెండో ఏటీపీ టూర్ టైటిల్. విజయ్ సుందర్కు ఇదే తొలి టైటిల్.