ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాక్కంలోని కాందార్నగర్ రోడ్డుకు ‘ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రోడ్డు’ అని పేరు పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ 2024, సెప్టెంబరు 25న ప్రకటించారు.
ఎస్పీబీ పలు భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు.