మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్లో భారత్ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచింది.
2025, జనవరి 19న జరిగిన మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్ను ఓడించింది.
పురుషుల తుదిపోరులో భారత్ 54-36తో నేపాల్పై విజయం సాధించింది.