Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 31, 2026
Current Affairs
కోల్‌ ఇండియా సీఈఓగా సాయిరాం
కోల్‌ ఇండియా సీఈఓగా సాయిరాం

ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్న బి.సాయిరాంను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025, డిసెంబరు 26న ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో కోల్‌ ఇండియాకు 80% వాటా ఉంది.