శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రాంగోపాల్నాయుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2025, మే 22న జరిగిన గ్యాలంట్రీ అవార్డుల ప్రదానోత్సవôలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు.
2023 అక్టోబరు 26న జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో చాకచక్యంగా వ్యవహరించినందుకు గానూ రాంగోపాల్కు ఈ పురస్కారం దక్కింది.
రాంగోపాల్ చూపిన ధైర్యసాహసాలను పరిగణనలోని తీసుకుని కేంద్రం 2024లో ‘కీర్తిచక్ర’ పురస్కారానికి ఎంపిక చేసింది.