Published on Oct 17, 2025
Current Affairs
కృతి సనన్‌
కృతి సనన్‌

ప్రముఖ బాలీవుడ్‌ కథా నాయిక కృతి సనన్‌ బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా చరిత్ర సృష్టించారు. ఇటీవలే ఆమె ‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌’(యూఎన్‌ఎఫ్‌పీఏ) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపియ్యారు. ఈ వేదికపై ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు.