రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా పనిచేశారు.
శ్రీనివాస్ 2026 సెప్టెంబరు వరకు రాజస్థాన్ సీఎస్గా కొనసాగుతారు.