Published on Jan 4, 2025
Current Affairs
ఒడిశా గవర్నర్‌గా హరిబాబు బాధ్యతల స్వీకరణ
ఒడిశా గవర్నర్‌గా హరిబాబు బాధ్యతల స్వీకరణ

ఒడిశా 27వ గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు 2025, జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు.

భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చక్రధారి శరణసింగ్‌.. హరిబాబుతో ప్రమాణస్వీకారం చేయించారు.