జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్ (82)కు ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఐక్య రాజ్య సమితి (ఐరాసా) 2024, డిసెంబరు 10న ప్రకటించింది.
ఐరాసా ఏటా ప్రకటించే ఈ అవార్డు పర్యావరణ రంగంలో ఐరాస ఇచ్చే అత్యున్నత అవార్డు.
పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు గాడ్గిల్ చేసిన కృషిని గౌరవిస్తూ సమితి ఈ అవార్డునిచ్చి సత్కరిస్తోంది.
ఈ ఏడాది (2024) ఛాంపియన్ ఆఫ్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు గాడ్గిలే.