తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎస్ అండ్ పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్ ఇన్ ఇంజినీరింగ్ (ఎంఎస్ (ఆర్))
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ (పీహెచ్డీ)
అర్హత: సంబంధిత విభాగంలో యూజీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14-10-2024.
Website:https://www.iittp.ac.in/