Published on May 6, 2025
Current Affairs
ఐఎంఎఫ్‌ బోర్డులోకి పరమేశ్వరన్‌ అయ్యర్‌
ఐఎంఎఫ్‌ బోర్డులోకి పరమేశ్వరన్‌ అయ్యర్‌

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) బోర్డులో భారత్‌ తరఫున తాత్కాలిక నామినీ డైరెక్టర్‌గా పరమేశ్వరన్‌ అయ్యర్‌ను ప్రభుత్వం 2025, మే 5న నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మూడేళ్ల పదవీ కాలంలో ఇంకా 6 నెలల మిగిలి ఉండగానే, ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవి నుంచి కేవీ సుబ్రమణియన్‌ను ప్రభుత్వం ఇటీవల తొలగించడంతో ప్రస్తుత నియామకం జరిగింది.