విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్లాగ్ (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025
వివరాలు:
ప్రవేశాలు:
జూనియర్ ఇంటర్మీడిట్, 5వ తరగతి, బ్యాక్లాగ్ (6,7,8,9) తరగతుల్లో ప్రవేశాలు
విద్యార్హతలు, వయస్సు, ప్రవేశ పరీక్ష విధానం, సీట్ల సంఖ్య, పరీక్ష కేంద్రం, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము తదితర వివరాల కోసం అధికారిక వెబ్సైట్లో చూడగలరు.
ఇంటర్మీడియట్ ఆన్లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025 వరకు.
ఇంటర్మీడియట్ పరీక్ష తేదీ: 20.04.2025.
5వ తరగతి ఆన్లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025 వరకు.
5వ తరగతి పరీక్ష తేదీ: 27.04.2025.
బ్యాక్లాగ్ ఆన్లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025.
బ్యాక్లాగ్ పరీక్ష తేదీ: 28.04.2025.
Website:https://mjpapbcwreis.apcfss.in/