Published on Feb 11, 2025
Admissions
ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌, అయిదో తరగతి ప్రవేశాలు
ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌, అయిదో తరగతి ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాక్‌లాగ్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. 

మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025

వివరాలు:

ప్రవేశాలు:

జూనియర్‌ ఇంటర్మీడిట్‌, 5వ తరగతి, బ్యాక్‌లాగ్‌ (6,7,8,9) తరగతుల్లో ప్రవేశాలు

విద్యార్హతలు, వయస్సు, ప్రవేశ పరీక్ష విధానం, సీట్ల సంఖ్య, పరీక్ష కేంద్రం, ఎంపిక విధానం, దరఖాస్తు రుసుము తదితర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు.

ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025 వరకు.

ఇంటర్మీడియట్‌ పరీక్ష తేదీ: 20.04.2025.

5వ తరగతి ఆన్‌లైన్ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025 వరకు. 

5వ తరగతి పరీక్ష తేదీ: 27.04.2025.

బ్యాక్‌లాగ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 15.02.2025 నుంచి 15.03.2025.

బ్యాక్‌లాగ్‌ పరీక్ష తేదీ: 28.04.2025.

Website:https://mjpapbcwreis.apcfss.in/