ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్కు నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
అర్హత: పదో తరగతి
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్
పరీక్ష మొత్తం మార్కులు: 120
పరీక్ష పేపర్లు: మాథ్య్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
పరీక్ష సమయం: 2 గంటలు
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15
ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 30