Published on Apr 18, 2025
Current Affairs
ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌
ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ 2025, ఏప్రిల్‌ 17న బాధ్యతలు స్వీకరించారు. విశ్రాంత జిల్లా జడ్జి శివాది ప్రవీణ(జ్యుడిషియల్‌), విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.కిషోర్‌ (నాన్‌-జ్యుడిషియల్‌) సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు.