♦ ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహారనాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో కేరళ మొదటి స్థానంలో ఉంది.
♦ 2023-24వ సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాలను పరిశీలించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన భారతదేశ ఆహారభద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్కుల ప్రాతిపదికన ర్యాంకులు వెల్లడించింది.
♦ 100 మార్కులకు కేరళ 73.75 సాధించింది. 67 మార్కులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 35.75 మార్కులతో తెలంగాణ 23వ స్థానంలో ఉంది.