కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (ఎన్సీఈఎస్ఎస్) తిరువనంతపురం సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటిస్ట్-బి(1, 2): 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, బీటెక్( సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సైంటిస్ట్ బీ1 పోస్టుకు 35 ఏళ్లు, సైంటిస్ట్ బీ2 పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 7 ఏప్రిల్ 2025.
Website:https://www.ncess.gov.in/notifications/vacancies.html