తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
విభాగాలు: సైంటిఫిక్, మైక్రోబయాలజీ, మెకానికల్, సివిల్.
అర్హత: సంబంధిత విభాగంలో ఫుల్టైం/ పార్ట్టైం డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.38,000.
ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.595; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.295.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2024.