ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన న్యూదిల్లీలోని ఎడ్సిల్ (ఇండియా) లిమిటెడ్ విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వంకు చెందిన మినీ రత్న క్యాటగిరీ-1 సీపీఎస్ఈ సంస్థ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 15 ఖాళీలు
గ్రాడ్యుయేట్ విభాగాలు: బీటెక్ (సీఎస్/ఐటీ/ఈసీఈ), బీకాం, సీఏ(ఇంటర్మీడియట్), సీఎంఏ, బీబీఏ(హారర్స్)/బీఏ (హెచ్ఆర్ఎం)/బీఎంఎస్, బీబీఏ (జనరల్)/బీఏ (ఇంగ్లిష్)/సోషియాలజీ/సోషల్ సైన్స్).
అర్హత: 01.04.2024 తరువాత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు 15,000.
గరిష్ఠ వయోపరిమితి: చివరి తేదీ నాటికి 18 - 25 ఏళ్ల మద్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2026.
Website:https://edcilindia.co.in/