ఈస్ కోస్ట్ రైల్వే, ఒడిశా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 22
వివరాలు:
1. పీజీటీ: 03
2. టీజీటీ: 14
3. పీఎస్టీ: 01
4. పీఈటీ: 01
5. ఆర్ట్ & క్రాఫ్ట్: 01
6. లైబ్రేరియన్: 01
7. బాలవాటిక టీచర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీ, డిప్లొమా, ఎంఏ, ఎంఎస్సీ, బీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ, ఇంటర్, పీబీఈడీ, బీఎల్ఐబీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 09-05-2025 తేదీ నాటికి 18 - 65 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు పీజీటీకి రూ.27,500, టీజీటీకి రూ.26,250, లైబ్రేరియన్కు రూ.26,250, పీఈటీకి రూ.26,250, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్కు రూ.21,250, పీఎస్టీకి రూ.21,250, బాలవాటిక టీచర్కు రూ.21,250.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 30.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 3, 4, 5.
వేదిక: మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, జట్ని (రైల్వే స్టేషన్ దగ్గర), ఖుర్దా రోడ్, ఒడిశా.(ఉదయం 8.30 నుండి 10.00 వరకు)
Website: https://eastcoastrail.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,1290,1296,1299