Published on Oct 22, 2024
Current Affairs
‘ఇ-శ్రమ్‌’ పోర్టల్‌ ప్రారంభం
‘ఇ-శ్రమ్‌’ పోర్టల్‌ ప్రారంభం

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ 2024, అక్టోబరు 21న ‘ఇ-శ్రమ్‌...వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌’ పోర్టల్‌ను ప్రారంభించారు.

అసంఘటిత రంగ కార్మికులకు వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని రూపొందించింది.