కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ 2024, అక్టోబరు 21న ‘ఇ-శ్రమ్...వన్ స్టాప్ సొల్యూషన్’ పోర్టల్ను ప్రారంభించారు.
అసంఘటిత రంగ కార్మికులకు వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని రూపొందించింది.