న్యూ దిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, నవరత్న కంపెనీ గేట్ స్కోర్ 2026 ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 59
వివరాలు:
1. కెమికల్- 07
2. మెకానికల్- 24
3. సివిల్- 21
4. ఎలక్ట్రికల్- 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్/ బీఎస్సీ) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2026 స్కోర్/అర్హత ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం: 20.03.2026.
దరఖాస్తు చివరి తేదీ: 13.04.2026.
Website:https://engineersindia.com/Index