సముద్ర అంతర్భాగంలో నౌకాదళ అవసరాల నిమిత్తం నిర్మించిన ‘యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్-వాటర్ క్రాఫ్ట్’ నౌక ‘ఆర్నాలా’ను 2025, మే 9న ఇండియన్ నేవీకి అప్పగించారు. మొత్తం ఎనిమిది నౌకా నిర్మాణ ఆర్డర్లను దక్కించుకున్న గార్డెన్రీచ్ షిప్బిల్డింగ్ ఇంజినీర్స్ సంస్థ తొలి నౌక నిర్మాణం పూర్తి చేయడంతో నేవీ కార్యకలాపాలకు వినియోగించనున్నారు.