Published on Sep 8, 2025
Current Affairs
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో రిషబ్‌ యాదవ్, జ్యోతి సురేఖ ద్వయం రజతం నెగ్గింది.

2025, సెప్టెంబరు 7న గ్వాంజు (దక్షిణ కొరియా)లో జరిగిన ఫైనల్లో సురేఖ, రిషబ్‌ యాదవ్‌ జోడీ 155-157 (39-38, 37-39, 40-40, 39-40)తో నెదర్లాండ్స్‌కు చెందిన మైక్‌ స్కోల్‌సెర్, సేన్‌ డి లాట్‌ జంట చేతిలో పరాజయంపాలైంది. 

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సురేఖకు ఇది తొమ్మిదో పతకం.