ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 2026, జనవరి 20న వీరితో సచివాలయంలో ప్రమాణం చేయించారు.
వీరు మూడేళ్ల కాలం లేదా వారి వయస్సు 65 ఏళ్లు నిండే వరకు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. వారి ప్రస్థానాలను పరిశీలిస్తే..