ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 22న ఆమోదం తెలిపారు.
దీంతో ఆదాయపు పన్ను చట్టం-1961ని ఇది భర్తీ చేయనుంది.
ఆదాయపు పన్ను చట్టం-2025.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది.
ఆదాయపు పన్ను-2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంటు ఆమోదించింది.