జలజీవన్ మిషన్ (జేజేఎం) వాటర్ గ్రిడ్ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అమరజీవి జలధార’ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మంగళగిరిలో 2025, డిసెంబరు 19న విడుదల చేశారు.
జలజీవన్ మిషన్లో అయిదు ఉమ్మడి జిల్లాల్లో రూ.7,910 కోట్లతో ఐదు ప్రాజెక్టుల పనులు చేపట్టి వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల గ్రామీణుల దాహార్తి తీర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.