Published on Dec 6, 2025
Current Affairs
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు

మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు(విక్రమ్‌)ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025, డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అధికార భాషా సంఘం చేపట్టాల్సిన కార్యాచరణను ఉత్తర్వుల్లో వివరించింది.