వాహనం నుంచి ప్రయోగించే వీలున్న కౌంటర్-డ్రోన్ సిస్టమ్ను, డీఆర్డీఓ భాగస్వామ్యంతో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ 2025, ఫిబ్రవరి 11న ఏరో ఇండియాలో ఆవిష్కరించింది.
ఈ ప్లాట్ఫామ్ను రక్షణ నిపుణులు, పరిశ్రమ భాగస్వాముల సమక్షంలో డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్) డాక్టర్ బీకే దాస్ విడుదల చేశారు.
ఆకాశం నుంచి ఏర్పడే ముప్పు నుంచి రక్షణ కోసం ఈ అత్యాధునిక వ్యవస్థ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.