Published on Jan 27, 2025
Current Affairs
అదనపు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం
అదనపు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం

తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన రేణుకా యారా, నందికొండ నర్సింగ్‌రావు, ఇ.తిరుమలాదేవి, బి.ఆర్‌.మధుసూదన్‌రావులు 2025, జనవరి 25న ప్రమాణం చేశారు.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ వారితో ప్రమాణం చేయించారు.