Published on Sep 25, 2024
Current Affairs
అంతా మహిళా అంపైర్లే
అంతా మహిళా అంపైర్లే

వచ్చే మహిళల టీ20 ప్రపంచకప్‌ కోసం ఐసీసీ అంపైర్ల ప్యానెల్‌ను ప్రకటించింది. టోర్నీ పర్యవేక్షణ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలను నియమించారు. అందరూ మహిళలే. 
అంపైర్లు: లారెన్‌ ఏజ్‌బ్యాగ్, కిమ్‌ కాటన్, దంబనెవన, అనా హారిస్, నిమాలి పెరీరా, క్లెయిర్‌ పొలోసాక్, వృంద రాఠీ, రెడ్‌ఫెర్న్, షెరిడాన్, జాక్వెలియన్‌ విలియమ్స్‌; మ్యాచ్‌ రిఫరీలు: షాండ్రీ ఫ్రిట్జ్, జీఎస్‌ లక్ష్మి, మిషెల్‌ పెరీరా.