Published on Nov 10, 2025
Current Affairs
అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమం
అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమం

కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమం (టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌)లో భారత్‌ పరిశీలకురాలి హోదాలో చేరింది. బ్రెజిల్‌ 12,500 కోట్ల డాలర్ల టీఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ నిధిని ప్రారంభించింది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఈ కార్యక్రమానికి నిధులు సమకూరుస్తాయి. అడవులను సమర్థంగా పరిరక్షిస్తున్న దేశాలకు ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.