Published on Mar 10, 2025
Current Affairs
అంతరిక్ష వ్యర్థాలపై నిఘా
అంతరిక్ష వ్యర్థాలపై నిఘా

భూమి చుట్టూ ఉన్న వ్యర్థాలపై ఎప్పటికప్పుడు పరిశీలనలు సాగించగల ప్రపంచ తొలి వాణిజ్య నిఘా ఉపగ్రహం 2025, మార్చి 8న తన సేవలను ప్రారంభించింది.

మొట్టమొదటగా ఇది దక్షిణ అమెరికాను క్లిక్‌మనిపించింది.

స్కాట్‌ అనే ఈ ఉపగ్రహాన్ని బెంగళూరు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ ‘దిగంతర’ 2025, జనవరి 14న స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించింది.

రోదసిలో రద్దీ పెరిగిపోతున్నందువల్ల ఉపగ్రహాలు ఢీ కొట్టుకునే ప్రమాదాన్ని తప్పించడానికి ఇలాంటి శాటిలైట్లు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంది.