ఝర్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ను ప్రారంభించారు.
సిరంటోలీ ఏరియా నుంచి భారత ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ వరకు ఫ్లైఓవర్ను నిర్మించారు.
అందుకే దీన్ని సిరంటోలీ - మెకాన్ ఫ్లైఓవర్ అని పిలుస్తున్నారు.
ఈ వంతెనకు ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్ ఒరాన్ పేరు పెట్టారు.
రాంచీ పరిధిలోని రైల్వేలైన్పై 132 మీటర్లు పొడవునా కేబుల్స్ను దన్నుగా చేసుకొని నిలిచేలా ఈ వంతెనను నిర్మించారు.