కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైంది.
2024, నవంబరు 26న దిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ వేదికపై కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్షా కేడీసీసీబీ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, సీఈవో సత్యనారాయణరావుకు ఈ అవార్డు అందజేశారు.
గతంలోనూ ఈ బ్యాంకు వివిధ రంగాలలో సేవలందించినందుకు ఎనిమిది అవార్డులు పొందింది.