స్టార్టప్ ఇండియాకు చెందిన అన్ని కార్యకలాపాలు, వ్యవస్థలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చేలా కంపెనీల చట్టంలోని సెక్షన్-8 కింద ఒక లాభాపేక్ష లేని సంస్థ (నాన్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాక మంత్రి పీయూశ్ గోయెల్ 2024, సెప్టెంబరు 16న తెలిపారు.
* పెట్టుబడుల ప్రోత్సాహకానికి జాతీయ వ్యవస్థగా పనిచేస్తున్న ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఈ సంస్థ ఉంటుందని ఆయన తెలిపారు.