కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. కింది కోర్సుల్లో ఆగస్టు టర్మ్ 2025 ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు:
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అండ్ పీహెచ్డీ), మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్ ప్రోగ్రామ్స్ 2025
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టికల్ ఇంటలిజెన్స్, డిజిటల్ హ్యూమానిటీస్, నెట్వర్కింగ్, కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, వీఎల్ఎస్ఐ ఎంబడెడ్ సిస్టమ్.
అర్హత: ప్రోగ్రామును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ(బీఈ, బీటెక్ లేదా తత్సమానం), యూజీ, పీజీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 18-06-2024.
Website:https://www.iiitb.ac.in/
Apply Onine:https://www.iiitb.ac.in/courses/master-of-science-by-researchdoctor-of-philosophy